మూడేళ్ల తర్వాతే నిరంతర విద్యుత్: జెన్‌కో సీఎండీ | continuous power only after three years | Sakshi
Sakshi News home page

మూడేళ్ల తర్వాతే నిరంతర విద్యుత్: జెన్‌కో సీఎండీ

Aug 22 2014 1:42 AM | Updated on Sep 18 2018 8:38 PM

రాష్ట్రంలో మూడేళ్ల తర్వాతే నిరంతర విద్యుత్ సరఫరా వీలవుతుందని జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. వరంగల్ నగర శివారులోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్మించిన 100 కేవీ సౌర విద్యుత్ ప్లాంట్‌ను గురువారం ఆయన ప్రారంభించారు.

వరంగల్: రాష్ట్రంలో మూడేళ్ల తర్వాతే నిరంతర విద్యుత్ సరఫరా వీలవుతుందని జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. వరంగల్ నగర శివారులోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్మించిన 100 కేవీ సౌర విద్యుత్ ప్లాంట్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ర్టంలో 150 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉండగా 130 మిలియన్ యూనిట్లు మాత్రమే అందిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement