'ప్రతి కార్యకర్త ఓ కేసీఆరే' | every volunteer of TRS like a KCR, says mp vinod | Sakshi

'ప్రతి కార్యకర్త ఓ కేసీఆరే'

Feb 4 2015 2:34 PM | Updated on Aug 9 2018 8:51 PM

కరీంనగర్ జిల్లా అలుగునూరులో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకార్యక్రమాన్ని కరీంనగర్ ఎంపీ వినోద్ బుధవారం లాంచనప్రాయంగా ప్రారంభించారు.

కరీంనగర్: కరీంనగర్ జిల్లా అలుగునూరులో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కరీంనగర్ ఎంపీ బి.వినోద్కుమార్ బుధవారం లాంఛనప్రాయంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీఆర్ఎస్ పార్టీలో ప్రతి కార్యకర్త ఓ కేసీఆరే అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని నడపాల్సింది కార్యకర్తలేనని వినోద్ పిలుపునిచ్చారు. పనిచేసే వారికే పదవులు లభిస్తాయని, ప్రభుత్వానికి ఆసరాగా ప్రతి ఒక్కరూ నిలవాలని కార్యకర్తలను, ప్రజలను ఆయన కోరారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement