
ఎల్ఎండీ, మిడ్మానేరు కట్టిందెవరూ?
కరీంనగర్ ఎంపీ బి. వినోద్కుమార్పై సీఎల్పీ ఉపనేత తాటిపర్తి జీవన్రెడ్డి ధ్వజమెత్తారు.
మిడ్మానేరు ప్రాజెక్టు పూర్తయి మూడేళ్లు గడుస్తున్నా ఇంతవరకు సాగునీరివ్వని దయనీయ స్థితి మీ ప్రభుత్వానిది కాదా?’ అని ప్రశ్నించారు. శాంతిగా ఉన్న సిరిసిల్ల జిల్లాను అప్రకటిత కల్లోలిత ప్రాంతంగా మార్చింది టీఆర్ఎస్సే అన్నారు. ప్రచార్భాటాలకే పరిమితమైన టీఆర్ఎస్ నేతలు ఎన్ని విశ్వప్రయత్నాలు చేసినా.. జగిత్యాలలో మాత్రం మాయ చేయలేరని స్పష్టంచేశారు. ప్రచారార్భాటాలకే పరిమితమైన టీఆర్ఎస్ నేతలు ఎన్ని విశ్వప్రయత్నాలు చేసిన జగిత్యాలలో మాత్రం మాయ చేయలేరని స్పష్టం చేశారు.