ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి | everybody should vote, says Harish Rao | Sakshi
Sakshi News home page

ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి

Published Sat, Sep 13 2014 8:21 AM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి - Sakshi

ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి

మెదక్: మెదక్ లోక్సభ ఉప ఎన్నికల్లో ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు ప్రజలను కోరారు. శనివారం మెదక్ ఉప ఎన్నికలు ప్రారంభమైన కొద్దిసేపటికి హరీష్ రావు దంపతులు సిద్దిపేటలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

గ్రామీణులు, విద్యావంతులు ప్రతి ఒక్కరు ఓటేయాలని హరీస్ రావు విన్నవించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆయన సొంతూరు చింతమడకలో ఓటు వేస్తారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement