అప్పుల బాధతో రైతు ఆత్మహత్య | former commits suicide in rangareddy district | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Published Wed, Sep 2 2015 4:09 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

అప్పుల బాధతో రంగారెడ్డి జిల్లా శామీర్ పేట మండలం అనాసాగరం గ్రామానికి చెందిన మల్లారెడ్డి (45) అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

శామీర్‌పేట: అప్పుల బాధతో రంగారెడ్డి జిల్లా శామీర్ పేట మండలం అనాసాగరం గ్రామానికి చెందిన మల్లారెడ్డి (45) అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

పంట చేతిరిరాకపోడం, అప్పులు ఎక్కువయిన కారణంగా రైతు.. బుధవారం ఔటర్ రింగ్ రోడ్డుపై పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్యా, బిడ్డలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement