నాలుగు గ్రామాల్లో నిషేధాజ్ఞలు | four villages are Prohibiting | Sakshi
Sakshi News home page

నాలుగు గ్రామాల్లో నిషేధాజ్ఞలు

Published Wed, Mar 29 2017 1:18 PM | Last Updated on Tue, Sep 5 2017 7:25 AM

four villages are Prohibiting

ఇల్లందు(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం శెట్టిపల్లితోపాటు మరో మూడు గ్రామాల్లో పోడు రగడ రాజుకుంది. ఫలితంగా ఆ గ్రామాల్లో 144 సెక‌్షన్‌ విధించారు. రైతులపై పోలీసుల జులుం ఎక్కువైంది. పోడు భూముల వివాదంలో వాహనాలకు నిప్పు పెట్టిన కేసు సంబంధించి బుధవారం ఉదయం పలువురు రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు సంబంధించిన 20 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నాలుగు గ్రామాల్లో 200 మంది పారా మిలటరీ సిబ్బందిని మోహరించారు. పోలీసులతో ఉన్న గ్రామాల్లో భయంకర వాతావరణం నెలకొంది. గ్రామాల విధులు నిర్మానుషంగా మారాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement