నోట్ల సమస్యపై కేంద్రానికి లేఖ రాస్తాం: హరీశ్ రావు | hareesh rao react on big notes banned said wrote to letter PM | Sakshi
Sakshi News home page

నోట్ల సమస్యపై కేంద్రానికి లేఖ రాస్తాం: హరీశ్ రావు

Published Mon, Nov 14 2016 3:55 AM | Last Updated on Mon, Sep 4 2017 8:01 PM

నోట్ల సమస్యపై కేంద్రానికి లేఖ రాస్తాం: హరీశ్ రావు

నోట్ల సమస్యపై కేంద్రానికి లేఖ రాస్తాం: హరీశ్ రావు

సిద్దిపేట జోన్: పెద్ద నోట్ల రద్దు సమస్యలపై రైతులు, వ్యాపారుల నుంచి తనకు అనేక ఫిర్యాదులు వస్తున్నాయని.. దీనికి సంబంధించి బ్యాంకుల్లో విత్‌డ్రా పరిమితులను సడలించాలని కేంద్రానికి లేఖ రాస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. నోట్ల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున మూడు డిమాండ్లతో కేంద్రానికి లేఖ రాస్తామని ఆయన చెప్పారు. కరెన్సీ మార్పిడి వ్యవహారంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ  మంత్రి దృష్టికి తీసుకెళతామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement