పశుసంవర్ధక శాఖ సెక్షన్‌ అధికారిపై సస్పెన్షన్‌ వేటు? | Higher Officials Have Decided To Suspend Ayub Khan For Not Informing About Markaz Trip | Sakshi

పశుసంవర్ధక శాఖ సెక్షన్‌ అధికారిపై సస్పెన్షన్‌ వేటు?

Published Sat, Apr 4 2020 1:53 AM | Last Updated on Sat, Apr 4 2020 1:53 AM

Higher Officials Have Decided To Suspend Ayub Khan For Not Informing About Markaz Trip - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లిన విషయాన్ని దాచి సచివాలయంలో విధులకు హాజరయ్యారన్న ఆరోపణలపై పశుసంవర్ధక శాఖ సెక్షన్‌ అధికారి ఆయూబ్‌ఖాన్‌ను సస్పెండ్‌ చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు ఆ శాఖ ప్రతిపాదనలు పంపించినట్టు సమాచారం. త్వరలో ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. ఆయూబ్‌ఖాన్‌ను ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా, కరోనా లేదని తేలింది. ప్రస్తుతం ఆయన నిబంధనల ప్రకారం 14 రోజుల క్వారంటైన్‌లో ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement