ముగిసిన లిటరరీ ఫెస్టివల్ | hyderabad literary festival completed | Sakshi
Sakshi News home page

ముగిసిన లిటరరీ ఫెస్టివల్

Published Mon, Jan 11 2016 3:22 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

ముగిసిన లిటరరీ ఫెస్టివల్ - Sakshi

ముగిసిన లిటరరీ ఫెస్టివల్

హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో మూడ్రోజులుగా జరుగుతున్న హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ఆదివారం ఘనంగా ముగిసింది. దేశ, విదేశాల నుంచి వచ్చిన ప్రముఖులతో మూడురోజులు ప్రాంగణం కిటకిటలాడింది. యువ రచయితలకు సూచనలు, సలహాలతో పాటు పలు సదస్సులు నిర్వహించారు. ఫ్రీ స్పీచ్, సెన్సార్‌షిప్‌పై ప్రముఖ రచయితలు నయనతార సెహగల్, టొంగమ్ రీనా, ఊర్మిళ పవార్ ప్రసంగించారు. లిటరేచర్ ఆఫ్ సింగపూర్ పొయెట్రీ, ఫిక్షన్‌లపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కూడా హాజరయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement