కొమురవెల్లి ఆలయ సిబ్బంది చేతివాటం | items missing while counting komuravelli mallanna Temple hundi | Sakshi
Sakshi News home page

కొమురవెల్లి ఆలయ సిబ్బంది చేతివాటం

Published Sat, Feb 4 2017 4:43 PM | Last Updated on Tue, Sep 5 2017 2:54 AM

ఓ భక్తురాలు హుండీలో వేసిన కానుక ఆలయ సిబ్బంది హుండీ లెక్కింపులో కనిపించలేదు.

సిద్దిపేట: ఓ భక్తురాలు హుండీలో వేసిన కానుక హుండీ లెక్కింపులో కనిపించలేదు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయంలో చోటుచేసుకుంది. ఆలయ హుండీ లెక్కింపు నేపథ్యంలో సీసీ కెమెరాల ఫుటేజీని అధికారులు, ఆలయ కమిటీ చైర్మన్‌ శనివారం పరిశీలించారు. అయితే, హుండీలో ఓ భక్తురాలు మంగళసూత్రాన్ని హుండీలో వేస్తున్నట్లు సీసీ కెమెరాల పుటేజీలో కనిపించగా లెక్కింపులో మాత్రం ఆ మంగళసూత్రం కనిపించకుండాపోయింది. దీనిపై ఆలయ ఈవో రామకృష్ణారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి సిబ్బందికి మెమో జారీ చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement