బావిలో పడి వ్యక్తి మృతి | man died in karimnagar | Sakshi

బావిలో పడి వ్యక్తి మృతి

Published Wed, Feb 10 2016 11:45 AM | Last Updated on Sun, Sep 3 2017 5:22 PM

వ్యవసాయ పనుల నిమిత్తం బావి వద్దకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు.

ఎల్కతుర్తి: వ్యవసాయ పనుల నిమిత్తం బావి వద్దకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం జగన్నథపురం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆరెపల్లి సమ్మయ్య(55)  ఈ రోజు బావి వద్ద పని చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడు. ఇది గుర్తించిన తోటి రైతులు మృతదేహాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement