రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య | man suicide in rangareddy distirict | Sakshi
Sakshi News home page

రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య

Published Sat, Aug 8 2015 11:29 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

man suicide in rangareddy distirict

ఘట్‌కేసర్: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ పరిధిలోని మాధవరెడ్డి బ్రిడ్జి సమీపంలో శనివారం జరిగింది. వివరాలు.. కాలనీకి చెందిన శ్రీధర్(43) కల్లు ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో బ్రిడ్జి సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.   రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement