సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని సైదాపూర్ మండలం బొమ్మకల్లో ఒంటిపై కిరోసిన్ పోసుకొని తల్లి, కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను అనసూయ(70), విజయ(40)గా గుర్తించారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
కరీంనగర్ జిల్లాలో విషాదం
Published Sat, May 12 2018 4:11 PM | Last Updated on Tue, Nov 6 2018 8:16 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment