ల్యాంకోహిల్స్లోని పేకాటస్థావరంపై సైబరాబాద్ ఎన్వోటీ పోలీసుల దాడి చేసారు.
హైదరాబాద్: ల్యాంకోహిల్స్లో పేకాటస్థావరంపై సైబరాబాద్ ఎన్వోటీ పోలీసులు గురువారం రాత్రి దాడి చేశారు. ముగ్గురు మహిళల సహా 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరివద్ద నుంచి రూ. 3 లక్షల నగదు, 9 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడ్డ వారిలో మౌంట్ ఒపెరా ఎండీ ప్రసాద్ సహా పలువురు ప్రముఖులు ఉన్నారని అని పోలీసులు తెలిపారు.