హైదరాబాద్ : రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ మాజీ కార్యదర్శి మల్లేష్ యాదవ్ వడదెబ్బ తగలడంతో గురువారం మృతిచెందారు. మల్లేష్ యాదవ్ మృతికి రాష్ట్ర ఒలంపిక్ సంఘం సంతాపం ప్రకటించింది. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
Published Thu, Jun 4 2015 7:18 PM | Last Updated on Sun, Sep 3 2017 3:13 AM
హైదరాబాద్ : రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ మాజీ కార్యదర్శి మల్లేష్ యాదవ్ వడదెబ్బ తగలడంతో గురువారం మృతిచెందారు. మల్లేష్ యాదవ్ మృతికి రాష్ట్ర ఒలంపిక్ సంఘం సంతాపం ప్రకటించింది. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.