కోదాడలో రేషన్ బియ్యం స్వాధీనం | ration rice seized in nalgonda district | Sakshi

కోదాడలో రేషన్ బియ్యం స్వాధీనం

Published Mon, Feb 15 2016 9:51 AM | Last Updated on Sun, Sep 3 2017 5:42 PM

ration rice seized in nalgonda district

కోదాడ రూరల్ : నల్గొండ జిల్లా కోదాడ శివారులోని దుర్గాపురం క్రాస్‌లో సోమవారం ఉదయం 15 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు పౌరసరఫరాల అధికారులు తనిఖీలు చేపట్టారు. అందులోని రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. లారీతో సహా బియ్యాన్ని కోదాడ పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement