ఆర్టీసీ బస్సు.. డీసీఎం వ్యాను ఢీ | rtc bus and dcm van accident in chinthapalli | Sakshi

ఆర్టీసీ బస్సు.. డీసీఎం వ్యాను ఢీ

Published Fri, May 29 2015 11:02 AM | Last Updated on Sun, Sep 3 2017 2:54 AM

rtc bus and dcm van accident in chinthapalli

చింతపల్లి: ఆర్టీసీ బస్సు,  డీసీఎం వ్యాను ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం వెంకటంపేట వద్ద శుక్రవారం ఉదయం జరిగింది. వివరాలు.. దేవరకొండ నుంచి ఆర్టీసీ బస్సులో నల్లగొండ వైపు వెళ్తోంది. ఎదురుగా వచ్చిన డీసీఎం వ్యాను, బస్సు ఢీ కొన్నాయి. బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డీసీఎం వ్యాను డ్రైవర్, క్లీనర్, మరో వ్యక్తి గాయపడగా వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement