ఖిల్లాను సందర్శించిన ఐఆర్‌ఎస్ బృందం | Trainee IRS Team visited Bhuvanagiri killa | Sakshi
Sakshi News home page

ఖిల్లాను సందర్శించిన ఐఆర్‌ఎస్ బృందం

Published Sat, Feb 6 2016 11:35 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

ఖిల్లాను సందర్శించిన ఐఆర్‌ఎస్ బృందం - Sakshi

ఖిల్లాను సందర్శించిన ఐఆర్‌ఎస్ బృందం

భువనగిరి: నల్లగొండ జిల్లా భువనగిరి ఖిల్లాను శనివారం ట్రైనీ ఐఆర్‌ఎస్ బృందం సందర్శించింది. 35 మంది సభ్యులతో కూడిన బృందం నేషనల్ అకాడమి ఆఫ్ కస్టమ్స్ ఆర్కెటిక్స్ విభాగం మర్రిచెన్నారెడ్డి భవనం హైదరాబాద్ నుంచి భువనగిరికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బృందంలోని పలువురు రాక్‌క్లైంబింగ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement