కొండమల్లేపల్లిలో మహిళా రైతు ఆత్మహత్య | women farmer suicide in nalgonda distirict | Sakshi
Sakshi News home page

కొండమల్లేపల్లిలో మహిళా రైతు ఆత్మహత్య

Published Fri, Oct 2 2015 11:59 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొండమల్లేపల్లి పంచాయతీ గిరిజానగర్ తండాలో ఓ మహిళ రైతు ఆత్మహత్యకు పాల్పడింది.

నల్గొండ: నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొండమల్లేపల్లి పంచాయతీ గిరిజానగర్ తండాలో ఓ మహిళ రైతు ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం ఉదయం నేనావత్ కమ్లి(40) అనే మహిళా రైతు అప్పులు తీర్చే మార్గం లేక పురుగుల మందు తాగింది. కుటుంబసభ్యులు హుటాహుటిన దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించగా..చికిత్సపొందుతూ ఆమె మృతి చెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement