ట్రిపుల్ ఐటీకి అబ్దుల్ కలాం పేరు | iiit in prakasam district to be named after abdul kalam | Sakshi
Sakshi News home page

ట్రిపుల్ ఐటీకి అబ్దుల్ కలాం పేరు

Published Fri, Jul 31 2015 6:51 PM | Last Updated on Mon, Aug 20 2018 3:02 PM

iiit in prakasam district to be named after abdul kalam

ప్రకాశం జిల్లాలో ఏర్పాటుచేయ తలపెట్టిన ట్రిపుల్ ఐటీకి దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. విజయవాడలో శుక్రవారం ఉదయం మొదలైన ఏపీ కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా.. 8 గంటల పాటు కొనసాగింది. అబ్దుల్ కలాం పేరిట విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ఇవ్వాలని కూడా కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు.

  • ఏపీ కేబినెట్ మరికొన్ని నిర్ణయాలు ఇలా ఉన్నాయి...
  • రిషితేశ్వరి కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం
  • రిషితేశ్వరి కుటుంబానికి రాజమండ్రిలో 500 గజాల స్థలం
  • రాష్ట్రంలో రెండు లక్షల ఇళ్ల నిర్మాణానికి ఆమోదం
  • ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 2.5 లక్షల వ్యయం
  • సంక్షేమ పథకాలకు విస్తృత ప్రచారం కల్పించాలి
  • అమరావతి ప్రాంతంలో మంత్రులకు క్యాంపు కార్యాలయాలు
  • శాఖలను త్వరగా అమరావతికి తరలించాలి
  • రాజీవ్ స్వగృహలో 2,894 ఇళ్ల నిర్మాణం
  • ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద గ్రామీణప్రాంతాల్లో రూ. 5,500 కోట్లతో 2లక్షల ఇళ్లు
  • ఆగస్టు 15న పట్టిసీమ ఫేజ్-1 ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement