జయలలిత ఆస్తుల కేసులో తీర్పు 27న | Jayalalithaa case, court defers verdict to Sept 27 | Sakshi
Sakshi News home page

జయలలిత ఆస్తుల కేసులో తీర్పు 27న

Published Tue, Sep 16 2014 6:49 PM | Last Updated on Sat, Sep 2 2017 1:28 PM

జయలలిత ఆస్తుల కేసులో తీర్పు 27న

జయలలిత ఆస్తుల కేసులో తీర్పు 27న

బెంగళూర్:తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల కేసును ఈ నెల 27 వాయిదా వేస్తూ ఇక్కడి ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. వాస్తవానికి ఈ కేసులోని తీర్పును ఈ నెల 20 వ తేదీనే వెలువరించాల్సి ఉంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా తీర్పును వెలువరించే ప్రాంతాన్ని మార్చాలని జయలలిత కోర్టును కోరడంతో మరో వారం రోజుల పాటు వాయిదా వేయక తప్పలేదు. ఈ తీర్పుపై ప్రాంతాన్ని మార్చాలని కోరతూ సోమవారం జయలలిత కోర్టును ఆశ్రయించారు.

 

దీంతో ఈ కేసులో తీర్పును పరపన్నా అగ్రహారా సెంట్రల్ జైల్ ప్రాంతంలో గాంధీ భవన్ వద్ద వెలువరించనున్నట్లు జడ్జి జాన్ మైఖేల్ కున్హా తెలిపారు. అక్కడ జయలలిత భారీ భద్రత ఏర్పాట్లు చేయడానికి చెన్నై పోలీసులు సిద్ధమైయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement