బాబుతో భేటీ కానున్న సచివాలయ ఉద్యోగ నేతలు | Secretariat employees union leaders meeting with chandrababu | Sakshi
Sakshi News home page

బాబుతో భేటీ కానున్న సచివాలయ ఉద్యోగ నేతలు

Published Sat, Oct 3 2015 9:49 AM | Last Updated on Sat, Jul 28 2018 3:30 PM

Secretariat employees union leaders meeting with chandrababu

హైదరాబాద్ : పీఆర్సీ జీవో జారీ చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుందని ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సచివాలయ ఉద్యోగ సంఘాల నేతలు భేటీ కానున్నారు. పీఆర్సీపై తక్షణమే జీవో జారీ చేయాలని సంఘాల నేతలు చంద్రబాబుకు విజ్ఞప్తి చేయనున్నారు.

అలాగే ఈ ఏడాది విద్యా సంవత్సరం మధ్యలో రాజధానికి ఉద్యోగుల తరలింపుపై వారు ఈ సందర్భంగా చంద్రబాబు ఎదుట అభ్యంతరం వ్యక్తం చేయనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం అయితే తరలింపునకు సిద్ధమని ఉద్యోగులు చంద్రబాబుకు స్పష్టం చేయనున్నారు. అయితే ఉద్యోగుల గృహనిర్మాణాలపై సదరు నేతలో చంద్రబాబు చర్చించే అవకాశం ఉందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement