నక్సల్స్ ఘాతుకం.. ఏడుగురి మృతి | seven santisena activists died in naxal firing | Sakshi
Sakshi News home page

నక్సల్స్ ఘాతుకం.. ఏడుగురి మృతి

Published Mon, Nov 3 2014 8:09 PM | Last Updated on Sat, Sep 2 2017 3:49 PM

seven santisena activists died in naxal firing

జార్ఖండ్లో నక్సలైట్లు రెచ్చిపోయారు. శాంతిసేన కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని భారీ ఎత్తున కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో ఏడుగురు కార్యకర్తలు అక్కడికక్కడే మరణించారు.

శాంతిసేన అనే పేరుతో జార్ఖండ్లో కొంతమంది గ్రూపుగా ఏర్పడ్డారని, అయితే వాళ్లు ప్రజలను వేధిస్తున్నారని ఇటీవలి కాలంలో కథనాలు వచ్చాయి. ఈ వేధింపుల కారణంగా గ్రామస్థులకు.. శాంతిసేన కార్యకర్తలకు మధ్య కూడా ఘర్షణాత్మక వైఖరి నెలకొంది. తాజాగా నక్సలైట్లు ఈ శాంతిసేన దళంపై కాల్పులు జరపడంతో ఏడుగురు మరణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement