కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన ఎన్డీఏ ప్రభుత్వానికి అప్పుడే తలనొప్పులు మొదలయ్యాయి.
తమ పార్టీకి కేటాయించిన భారీ పరిశ్రమల శాఖను అంగీకరించే విషయంపై సమాలోచనలు జరుపుతోంది. ఈ శాఖను అంగీకరించాలా, వద్దా అనే దానిపై శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాకరే రేపు నిర్ణయం తీసుకుంటారని అనంత్ గీతే తెలిపారు. మోడీ మంత్రివర్గంలో ఆయనకు అనంత్ గీతేకు భారీ పరిశ్రమల శాఖ కేటాయించారు. తమ పార్టీకి కోరిన శాఖ ఇవ్వలేదన్న కారణంతో ఆయన ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు.