సాక్షి, అమరావతి: ఏపీలో 20 మంది అదనపు ఎస్పీలకు నాన్ క్యాడర్ ఎస్పీలుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు పోస్టింగ్లు ఇస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో విజయవాడ డీసీపీగా మోకా సత్తిబాబు, విశాఖపట్నం డీసీపీగా ఆనంద్ రెడ్డిగా నియామకమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment