
బోయ, వాల్మీకి కులాలకు సంబంధించిన సమస్యలపై శ్యామూల్ ఆనంద్..
సాక్షి, గుంటూరు: బోయ, వాల్మీకి కులాలకు సంబంధించిన సమస్యలపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్యామూల్ ఆనంద్కుమార్ చేసిన అధ్యయనం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డికి చేరింది. నివేదిక (పార్ట్ 1)ను సీఎం జగన్కు స్వయంగా అందజేశారు శామ్యూల్.
సోమవారం తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లి సీఎం జగన్ను కలిసి అందజేశారు. సీఎం జగన్ను కలిసిన వాళ్లలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే కూడా ఉన్నారు.