![AP: Rajeshwar Reddy Appointed APSDRI Special Commissioner - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/20/Government-logo.jpg.webp?itok=_BTLiOdc)
సాక్షి, విజయవాడ: స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(ఏపీఎస్డీఆర్ఐ) స్పెషల్ కమిషనర్గా రాజేశ్వర్ రెడ్డి నియామకం అయ్యారు. ఆయనతోపాటు ఆంధప్రదేశ్ విద్యా మౌలిక వసతుల కార్పొరేషన్ ఎండీగా దీవన్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
చదవండి: ఏపీలో మరోసారి నైట్ కర్ఫ్యూ పొడిగింపు
Comments
Please login to add a commentAdd a comment