
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. ఐటీ కార్యదర్శిగా సౌరవ్గౌర్, బీసీ సంక్షేమశాఖ కార్యదర్శిగా జయలక్ష్మీ, కార్మికశాఖ కార్యదర్శిగా జి. అనంతరాము బదిలీ అయ్యారు.
Jun 15 2022 9:21 PM | Updated on Jun 15 2022 9:23 PM
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. ఐటీ కార్యదర్శిగా సౌరవ్గౌర్, బీసీ సంక్షేమశాఖ కార్యదర్శిగా జయలక్ష్మీ, కార్మికశాఖ కార్యదర్శిగా జి. అనంతరాము బదిలీ అయ్యారు.