జనసేన సభలో జనసైనికుల అత్యుత్సాహం | Janasena Formation Day Stamped Guntur District | Sakshi
Sakshi News home page

జనసేన సభలో జనసైనికుల అత్యుత్సాహం

Mar 14 2022 9:04 PM | Updated on Mar 14 2022 9:08 PM

Janasena Formation Day Stamped Guntur District - Sakshi

సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లా తాడేపల్లి ఇప్పటంలో జనసేన పార్టీ 9వ ఆవిర్భావ సభ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సభలో జనసైనికులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో సభ ప్రాంగణం వద్ద భారీగా తోపులాట జరిగింది. ఈ ఘటనలో అనంతపురం జిల్లా పెనుకొండకు చెందిన శ్రీదేవి ఊపిరాడక సొమ్మసిల్లి పడిపోయింది.

ఈ తోపులాటలో ఆమె ఎడమ కాలు విరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు సభను కవర్‌చేస్తూ.. ఫోటోలు తీస్తున్న ఇద్దరు ఫోటోగ్రాఫర్ల కెమెరాలను లాక్కుని జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement