Vande Bharat Express VSKP-SC delayed due to stone attack - Sakshi
Sakshi News home page

విశాఖ: వందే భారత్‌పై ఆకతాయిల దాడి.. రైలు ఆలస్యం

Published Sat, Feb 4 2023 11:26 AM | Last Updated on Sat, Feb 4 2023 12:56 PM

Vande Bharat Express delayed Due to mobsters Stone Attack - Sakshi

విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ మధ్య ప్రయాణించే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు..

సాక్షి, విశాఖపట్నం:  విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ మధ్య ప్రయాణించే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు మూడు గంటల ఆలస్యంగా బయలుదేరింది. ఖమ్మం వద్ద రైలు భోగి సి-12 కోచ్ పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వినట్లు తెలుస్తోంది. దీంతో..

ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ విండో పగిలిపో​యింది. ఆ కోచ్ అద్దాలను మార్చడంతో రైలు బయలుదేరడం ఆలస్యం అయినట్లు తెలుస్తోంది. రైలు కోచ్ సీసీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించారు పోలీసులు. వాళ్లను ట్రేస్‌ చేసే పనిలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement