లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు: సెన్సెక్స్, నిఫ్టీ ఇలా.. | Stock Market Closing Update 23 August 2024 | Sakshi
Sakshi News home page

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు: సెన్సెక్స్, నిఫ్టీ ఇలా..

Published Fri, Aug 23 2024 3:49 PM | Last Updated on Fri, Aug 23 2024 3:55 PM

Stock Market Closing Update 23 August 2024

శుక్రవారం స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి స్వల్ప లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 33.02 పాయింట్ల లాభంతో 81086.21 పాయింట్ల వద్ద, నిఫ్టీ 11.70 పాయింట్ల లాభంతో 24823.20 వద్ద స్థిరపడ్డాయి.

బజాజ్ ఆటో, కోల్ ఇండియా, టాటా మోటార్స్, సన్ ఫార్మా, భారతి ఎయిర్‌టెల్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), విప్రో, దివీస్ ల్యాబ్స్, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, ఏషియన్ పెయింట్స్ మొదలైన సంస్థలు నష్టాలను చవి చూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement