లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు | Stock Market Closing Update 27th Sep 2024 | Sakshi
Sakshi News home page

లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Published Fri, Sep 27 2024 3:46 PM | Last Updated on Fri, Sep 27 2024 4:16 PM

Stock Market Closing Update 27th Sep 2024

శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 230.89 పాయింట్ల నష్టంతో 85,605.23 వద్ద, నిఫ్టీ 40.90 పాయింట్ల నష్టంతో 26,175.15 పాయింట్ల వద్ద నిలిచాయి.

భారత్ పెట్రోల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), సిప్లా, సన్ ఫార్మా, కోల్ ఇండియా, రిలయన్స్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, భారతి ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ మొదలైన కంపెనీలు నష్టాలను చవి చూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement