గరిష్ఠాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. నిఫ్టీ@25,235 | Stock Market Rally On Today Closing | Sakshi
Sakshi News home page

గరిష్ఠాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. నిఫ్టీ@25,235

Published Fri, Aug 30 2024 3:50 PM | Last Updated on Fri, Aug 30 2024 3:50 PM

Stock Market Rally On Today Closing

దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం జీవితకాల గరిష్ఠాల్లో ముగిసాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 25,235 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 231 పాయింట్లు ఎగబాకి 82,365 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో బజాజ్‌ ఫైనాన్స్‌, ఎం అండ్‌ ఎం, పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, బజాన్‌ ఫైన్‌సర్వ్‌, టీసీఎస్‌, సన్‌ ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇన్ఫోసిస్‌, టైటాన్‌, ఐసీఐసీఐ బ్యాంకు, ఎల్‌ అండ్‌ టీ, ఏషియన్‌ పెయింట్స్‌ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి.

టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐటీసీ, టెక్‌ మహీంద్రా, నెస్లే, మారుతీసుజుకీ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement