నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు | Today Stock Market Closing Update 6th August 2024 | Sakshi
Sakshi News home page

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Published Tue, Aug 6 2024 3:54 PM | Last Updated on Tue, Aug 6 2024 3:58 PM

Today Stock Market Closing Update 6th August 2024

దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం ఉదయం లాభాల్లో మొదలైనప్పటికీ.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 166.33 నష్టంతో 78,593.07 వద్ద, నిఫ్టీ 63.05 పాయింట్ల నష్ఠంతో 23,992.55 వద్ద నిలిచాయి.

బ్రిటానియా, జేఎస్‌డబ్ల్యు స్టీల్, టెక్ మహీంద్రా, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, లార్సెన్ & టూబ్రో కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ మొదలైన కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement