నల్గొండలో జంట హత్యలు‌ కలకలం | Two People Assassinated In Nalgonda District | Sakshi
Sakshi News home page

నల్గొండలో జంట హత్యల‌ కలకలం

Published Mon, Jan 25 2021 10:12 AM | Last Updated on Mon, Jan 25 2021 10:54 AM

Two People Assassinated In Nalgonda District - Sakshi

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలంలో మద్యం బాటిళ్లు లభించినట్లు పోలీసులు తెలిపారు.

సాక్షి, నల్గొండ: జిల్లాలో జంట హత్యలు‌ కలకలం రేపుతున్నాయి. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులను దుండగులు బండరాళ్లతో కిరాతంగా కొట్టి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలంలో మద్యం బాటిళ్లు లభించినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు గురైన ఇద్దరూ ఇతర రాష్ట్రాలకు చెందినవారిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement