కరీంనగర్‌ అర్బన్‌: మలివయసులో కలెక్టరేట్‌ మెట్లెక్కారు వృద్ధులు. తమ సంతానం నిర్దయగా వ్యవహరించడంతో కలెక్టర్‌తో గోడు వెళ్లబోసుకున్నారు. అర్జీలు ఇస్తున్నా.. అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నా కాగితాలకే పరిమితమవుతోందని కన్నీటిపర్యంతమయ్యారు. సోమవారం కలెక్టరేట్‌ల | - | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌ అర్బన్‌: మలివయసులో కలెక్టరేట్‌ మెట్లెక్కారు వృద్ధులు. తమ సంతానం నిర్దయగా వ్యవహరించడంతో కలెక్టర్‌తో గోడు వెళ్లబోసుకున్నారు. అర్జీలు ఇస్తున్నా.. అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నా కాగితాలకే పరిమితమవుతోందని కన్నీటిపర్యంతమయ్యారు. సోమవారం కలెక్టరేట్‌ల

Published Tue, Mar 18 2025 12:27 AM | Last Updated on Tue, Mar 18 2025 12:24 AM

కరీంన

కరీంనగర్‌ అర్బన్‌: మలివయసులో కలెక్టరేట్‌ మెట్లెక్కారు వ

● సంతాన నిర్దయతో కలెక్టర్‌కు ఫిర్యాదులు ● ప్రజావాణిలో వృద్ధుల ఆవేదన

పింఛన్‌ ఇప్పించండి

మాది తిమ్మాపూర్‌ మండలం రామకృష్ణాపూర్‌ గ్రామం. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నం. కుమారుడు రాజుకు పసిప్రాయం నుంచి తలకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నాడు. పింఛన్‌ కోసం అన్ని ఫారాలు ఇచ్చినా మంజూరు చేయడం లేదు. ఎన్నాళ్లని తిరగాలి.

– కుమారునితో ఉబ్బిడి కనకయ్య

ఇదెక్కడి న్యాయం ?

మేము అమ్మ ఆదర్శ పాఠశాలల్లో వివిధ పనులు చేపట్టాం. వస్తువులు కొనుగోలు చేశాం. మాకు రావాల్సిన డబ్బులు రాకపోగా జీఎస్టీ పేరుతో మరిన్ని కట్‌ చేశారు. సర్వీస్‌ చార్జ్‌ ఇస్తానన్నారు ఇవ్వలేదు. జీఎస్టీ కట్‌ చేయడం వల్ల నష్టపోయాం. మాకు న్యాయం చేయండి.

– అమ్మ ఆదర్శ పాఠశాలల చైర్మన్లు, గంగాధర

No comments yet. Be the first to comment!
Add a comment
కరీంనగర్‌ అర్బన్‌: మలివయసులో కలెక్టరేట్‌ మెట్లెక్కారు వ1
1/1

కరీంనగర్‌ అర్బన్‌: మలివయసులో కలెక్టరేట్‌ మెట్లెక్కారు వ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement