కన్నడ సాహిత్యంపై అవగాహన పెంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

కన్నడ సాహిత్యంపై అవగాహన పెంచుకోవాలి

Published Wed, Mar 5 2025 12:10 AM | Last Updated on Wed, Mar 5 2025 12:09 AM

కన్నడ సాహిత్యంపై  అవగాహన పెంచుకోవాలి

కన్నడ సాహిత్యంపై అవగాహన పెంచుకోవాలి

గౌరిబిదనూరు: కనకదాసు, పురంధర దాసులు కన్నడ సాహిత్య లోకానికి అనన్యమైన సేవలందించారని ఉపన్యాసకులు గిరిధర్‌ అన్నారు. కన్నడ సాహిత్య సుధ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఒక షోరూమ్‌ ఆవరణలో కన్నడ సాహిత్య పరిషత్‌ అధ్యక్షుడు జనార్ధనమూర్తి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కన్నడ సాహిత్యం గొప్పదనాన్ని వివరించారు. రాష్ట్ర జానపద అకాడమీ ప్రశస్తి పొందిన గొట్లగుంటె వెంకటరమణప్ప, సూర్య ప్రకాశ్‌, కుసుమా సూర్య ప్రకాశ్‌ను సన్మానించారు. కార్యదర్శి హెచ్‌ఎల్‌వీ వెంకటేశ్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement