ఈనెల 27న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల .రాకేష్రెడ్డి కోరారు. తనను గెలిపిస్తే పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. అనంతరం పార్టీ నేతలు కేటీఆర్ను సన్మానించారు. అంతకు ముందు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాల్లో డీసీసీబి చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్, మాజీ ఎంపీ బడుగుల లింగం యాదవ్, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్, రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ జడల అమరేందర్, కొల్పుల అమరేందర్, మదర్ డెయిరీ మాజీ చైర్మన్ శ్రీకర్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆంజనేయులు, నాయకులుదర్శులు ఏవీ కిరణ్కుమార్, రచ్చ శ్రీనివాస్రెడ్డి, జనగాం పాండు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు, పీఏసీఎస్ చైర్మన్లు, మండల కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు, పార్టీ ప్రజాప్రతినిదులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పట్టభద్రుల సమస్యలు పరిష్కరిస్తా : అభ్యర్థి రాకేష్రెడ్డి
Published Mon, May 20 2024 7:05 AM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- ఔటర్ రింగ్ రోడ్డులో బస్సు బోల్తా.. ఇద్దరు మృతి
- హైదరాబాద్లో భారీ వర్షం
- దేశవ్యాప్తంగా మరో 400 శాఖలు: ఎస్బీఐ
- World Cup Semis Race: టీమిండియాకు కూడా ఈజీ కాదు..!
- శంషాబాద్లో మరోసారి చిరుత కలకలం!
- బిగ్ బాస్ షో.. చూడడానికే అసహ్యంగా ఉందన్న మాజీ కంటెస్టెంట్!
- నా అనుమతి లేకుండానే ఆ ఫోటోలు లీక్ చేశారు: కస్తూరి
- పెళ్లి చేసుకున్న విజయ్ మాల్యా కుమారుడు.. ఫోటో వైరల్
- ముగ్గురు పిల్లలను కంటే రుణమాఫీ..! ఎక్కడంటే..
- అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్.. బంగారం వడ్డించారు!
Advertisement