అనుమానాలకు తావిస్తోంది | - | Sakshi
Sakshi News home page

అనుమానాలకు తావిస్తోంది

Published Sun, Mar 23 2025 1:04 AM | Last Updated on Sun, Mar 23 2025 1:01 AM

కొందరు వ్యాపారులు లాభాపేక్షతో అనారోగ్యానికి గురైన వాటిని వధించి విక్రయిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. మేకలు, గొర్రెలను పరిశీలించిన తర్వాతనే స్లాటర్‌ హౌస్‌లో వధించాలి.

– మార్కపురి సూర్య, వినియోగదారు

ప్రాణాలతో చెలగాటమా?

బర్డ్స్‌ఫ్లూకు భయపడి ధర ఎక్కువైనా మటన్‌ కొంటున్న ప్రజల ప్రాణాలతో వ్యాపారులు, అధికారులు చెలగాటమాడుతున్నారు. మేకలు, గొర్రెలు ఆరోగ్యంగా ఉన్నాయా? అనేది ఎవరు ధ్రువీకరిస్తున్నారు? మాంసంపై ఎక్కడా మున్సిపల్‌ స్టాంప్‌ కనిపించడం లేదు.

– ఈదునూరి శంకర్‌, వినియోగదారు

చర్యలు తీసుకుంటాం

మాంసం విక్రయాల్లో నిబంధనలు ఉల్లంచేవారిపై చర్యలు తీసుకుంటాం. రామగుండంలోని స్లాటర్‌హౌస్‌ను త్వరలో వినియోగంలోకి తీసుకొస్తాం. చనిపోయిన మేకలు, వధించిన తర్వాత వ్యర్థాలను నాలాల్లో వేస్తున్న వ్యాపారులపై జరినామా విధిస్తున్నాం.

– అరుణశ్రీ, కమిషనర్‌, రామగుండం బల్దియా

అనుమానాలకు తావిస్తోంది 
1
1/2

అనుమానాలకు తావిస్తోంది

అనుమానాలకు తావిస్తోంది 
2
2/2

అనుమానాలకు తావిస్తోంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement