ఖర్చయినా కొనక తప్పదు | - | Sakshi
Sakshi News home page

ఖర్చయినా కొనక తప్పదు

Published Sat, Apr 5 2025 12:03 AM | Last Updated on Sat, Apr 5 2025 12:03 AM

ఈ ఏడాది ఎండుగడ్డి పాడి రైతుకు పరీక్ష పెడుతోంది. ఈసారి అనుకున్నంత రాలేదు. గడ్డి వామి వేసేటప్పుడు ఆ తేడా గమనించాం. వరి కోత అయిన తర్వాత వరిగడ్డిని ఇంటికి చేర్చుకొనేటప్పుడే తగ్గినది గుర్తించా. అందుకే వరికోతలు ముగిసిన పొలాల్లోకి గేదెలను మేతకు తోలుకు వెళ్తున్నా. ఎండుగడ్డిని ఇప్పుడే మేతగా వేస్తే ఎండా కాలంలో చాలక అవస్థలు పడాలి. గేదెలను పస్తు పెట్టలేను కదా. ఈ ఏడాది ఎండుగడ్డి తప్పక కొనుగోలు చేయాల్సిందే. – కప్పిర మల్లికార్జున,

పాడి రైతు, దగదర్తి గ్రామం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement