Telangana High Court Hearing On Group-1 Prilims Paper Leakage - Sakshi
Sakshi News home page

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌.. టీఎస్‌పీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు

Aug 16 2023 2:06 PM | Updated on Aug 16 2023 2:43 PM

High Court Hearing On Group 1 Prilims Papaer Lekage - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్‌ లీకేజ్‌పై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. దర్యాప్తు నివేదిక మూడు వారాల్లో సమర్పించాలని హైకోర్టు టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది.

కాగా పేపర్‌ లీకేజీపై సీబీఐ విచారణకు ఆదేశించాలని హైకోర్టులో పిల్‌ దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఉన్నత న్యాయస్థానం కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. మరో కోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను ఈ పిల్‌కు అటాచ్‌ చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
చదవండి: వారం రోజుల్లో తొలి విడుత డబుల్‌ బెడ్రూం ఇండ్ల పంపీణీ: కేటీఆర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement