త్వరగా ఇళ్లకు చేరుకోవాలి | - | Sakshi
Sakshi News home page

త్వరగా ఇళ్లకు చేరుకోవాలి

Published Mon, Feb 24 2025 12:19 AM | Last Updated on Mon, Feb 24 2025 12:17 AM

త్వరగా ఇళ్లకు చేరుకోవాలి

త్వరగా ఇళ్లకు చేరుకోవాలి

జిల్లాలో ఎండల తీవ్రత క్రమేపీ పెరుగుతూ వస్తుంది. వృద్ధులు, విద్యార్థులు, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ తీవ్రత పెరగక మునుపే ఉదయం 11 గంటలలోపు పనులు ముగించుకుని ఇళ్లకు చేరుకోవాలి. ఎండలకు ఎక్కువగా తిరిగేవాళ్లు తలపై టోపీలను ధరించడంతోపాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి తోడు మంచినీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి. అలాగే పండ్ల రసం, జావ, నీటిశాతం ఎక్కువగా ఉన్న పండ్లను తీసుకోవడం మంచింది. దీంతోపాటు పలుచని వస్త్రాలను ధరించి తగిన జాగ్రత్తలు తీసుకుని ఎండల నుంచి తప్పించుకోవాలి. – డాక్టర్‌ ఎస్‌. మహబూబ్‌అలీ,

ఎండీ,(ఫిజీషియన్‌), కడప.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement