చైనా మరోసారి భారత ప్రయోజనాలకు విఘాతం కలిగించే దుందుడుకు చర్యకు పాల్పడింది. పాకిస్థాన్తో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని ఇండియా సమీక్షించదలుచుకున్న నేపథ్యంలోమనదేశంలోకి ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నదిని బ్లాక్ చేస్తూ చైనా తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది.