శశికళకు మద్దతుగా ఎమ్మెల్యేల తీర్మానం | MLAs passed a resolution to support sasikala | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 18 2016 7:38 AM | Last Updated on Thu, Mar 21 2024 8:55 PM

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎన్నుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తమిళనాడు సీఎం పన్నీర్‌సెల్వం శనివారం తెలిపారు. పార్టీ కార్యాలయంలో 135 మంది ఎమ్మెల్యేలతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించారు. మాజీ మంత్రి వలర్మతి నేతృత్వంలో శశికళకు మద్దతుగా శనివారం మరో తీర్మానాన్ని ఆమోదించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement