ప్రజాతీర్పును గౌరవిస్తాను: శిల్పా మోహన్‌రెడ్డి | shilpa mohan reddy comment on nandyal by poll | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 28 2017 12:06 PM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM

కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక కౌంటింగ్‌ సరళిపై వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి స్పందించారు. నంద్యాల ఉప ఎన్నికలో ఓటర్లకు టీడీపీ భారీగా డబ్బు పంచడం, భూమా నాగిరెడ్డి చనిపోయిన సానుభూతి వల్ల ఆ పార్టీ అభ్యర్థికి ఆధిక్యం లభించడానికి కారణం కావొచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement