అన్నాడీఎంకే గుర్తు 'రెండాకులు' దక్కించుకునేందుకు ఎన్నికల అధికారికి భారీ మొత్తంలో లంచం ఇవ్వజూపారని ఆరోపణలు ఎదుర్కొంటున్న శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.
Apr 23 2017 11:09 AM | Updated on Mar 21 2024 8:11 PM
అన్నాడీఎంకే గుర్తు 'రెండాకులు' దక్కించుకునేందుకు ఎన్నికల అధికారికి భారీ మొత్తంలో లంచం ఇవ్వజూపారని ఆరోపణలు ఎదుర్కొంటున్న శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.