ఎన్నికలవేళ నిరుద్యోగులకు వల | | Sakshi
Sakshi News home page

Jul 3 2013 9:31 AM | Updated on Mar 22 2024 11:06 AM

నిరుద్యోగులకు శుభవార్త. ఎప్పుడెప్పుడాని వేయికళ్లతో ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలైంది. పంచాయితీ ఎన్నికల వేళ నిరుద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు పంతుళ్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.ఎన్నికలు ముంచుకొస్తుండటంతో రాత్రికి రాత్రే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది రాష్ట్రప్రభుత్వం.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement