భారత్ తిరుగులేని ఆధిక్యం.. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ 43/3 | cheteshwar pujara rohit sharma make tons india 495 all out | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 15 2013 5:41 PM | Last Updated on Thu, Mar 21 2024 6:35 PM

వెస్టిండీస్తో రెండో టెస్టులో భారత్ విజయం దిశగా దూసుకెళ్తోంది. రోహిత్ శర్మ (111 నాటౌట్), చటేశ్వర్ పుజారా (113) సెంచరీలతో చెలరేగడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. ముంబైలో జరుగుతున్న ఈ మ్యాచ్లో రెండో రోజు శుక్రవారం భారత్ 495 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ లో 313 పరుగుల ఆధిక్యం నెలకొల్పింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్ ఆట ముగిసేసరికి 43 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement