టీడీపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారు | BJP mlc madhav takes on chandrababu naidu | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారు

Published Sat, Mar 24 2018 5:28 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

టీడీపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ ఆరోపించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తాము తలుచుకుంటే చంద్రబాబు వెన్నుపోటు గురించి చాలానే మాట్లాడగలమన్నారు. రాజ్యసభ, లోక్‌సభ సభ్యుడు ఎవరైనా పీఎంవోకు వెళ్లొచ్చని తెలిపారు. ఈ విషయాన్ని చంద్రబాబు గమనించాలన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement