ధర్మవరంలో జననేతకు అపూర్వస్వాగతం | huge crowd welcomes YS Jagan at Dharmavaram | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 17 2017 4:59 PM | Last Updated on Fri, Mar 22 2024 11:25 AM

ముడిపట్టు రాయితీ బకాయిల కోసం 37 రోజులుగా దీక్షలు చేస్తోన్న చేనేత కార్మికులకు సంఘీభావం తెలిపేందుకుగానూ అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దీక్షా ప్రాంగాణానికి వెళ్లే దారులన్నీ లక్షల సంఖ్యలోని జనంతో కిక్కిరిపోయాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement